ఇంకా మారవలసిన కొంతమంది

చల్లపల్లి ప్రధాన రహదారిలో ప్రతిరోజూ రెండు సార్లు ట్రాక్టర్ తో చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకి తరలించటం జరుగుతోంది. దయచేసి ఎవ్వరూ రోడ్డు మీద చెత్త వెయ్యవొద్దని, ఒక బుట్టలో పెట్టి చెత్త బండికి ఇవ్వవలసినదిగా వ్యాపారస్తులకు, ఇళ్లవారికి మన కార్యకర్తలూ అనేకసార్లు చెప్పారు, ట్రాక్టర్ మైక్ లో కూడా ప్రతిరోజూ చెప్పడం జరుగుతోంది. చాలామంది ఇవన్నీ పాటిస్తున్నా కొన్ని దు...

READMORE

కార్యకర్తలు వెలిబుచ్చిన అభిప్రాయాలు

 21-02-2018వ తేదీన జరిగిన స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తల సమావేశంలో భవిష్యత్ కార్యక్రమంపై కార్యకర్తలు వెలిబుచ్చిన అభిప్రాయాలు:   1. ప్రజల ప్రవర్తనలో మార్పు రావడానికి కార్యకర్తలందరూ నిరంతరం కౌన్సిలింగ్ చేయవలసిందే! అవకాశం ఉన్నప్పుడల్లా రకరకాల జనసముదాయాలతో స్వచ్ఛ చల్లపల్లి భావజాలాన్ని చర్చిస్తూ ఉండాలి. (ఉదాహరణకు – ఉపాధ్యా...

READMORE

కార్యకర్తలు ఎలా తయారవుతారు?

మరింత మెరుగైన సమాజం కోసం ప్రజలలో పనిచేసే కార్యకర్తలలో చర్చ కోసం……     కార్యకర్తలు ఎలా తయారవుతారు?   ఒక ఉద్యమానికి కాని, వ్యవస్థకి కాని కార్యకర్తలే ఆస...

READMORE

జలాలను కలుషితం చెయ్యవద్దు

పట్టిసీమ ప్రాజెక్ట్ నుండి నీరు వదిలిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు, మరికొంతమంది మంత్రులు, అధికారులు ‘జల హారతి’ ఇచ్చినట్లుగా దినపత్రికల్లో చూస్తున్నాము. గత సంవత్సరం కూడా రాష్ట్రమంతటా నదీజలాలన్నింటిలోనూ, కాలువల్లోను ఈవిధమైన జలహారతులు ఇచ్చి పూలను నీళ్ళలో జల్లటం మనందరం చూశాం. ...

READMORE

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విన్నపము

జనవరి 1, 2019 నుండి ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి నిర్ణయించారు. మహారాష్ట్ర ప్రభుత్వం జూన్ 23, 2018 నుండి అనేక ప్లాస్టిక్ వస్తువులను – ముఖ్యంగా ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులను నిషేధించింది. ఈ రెండు రాష్ట్రాల చర్యలు పర్యావరణ పరిరక్షణకు ఇతోధికంగా దోహదపడతాయి.   ...

READMORE

మరింత మెరుగైన సమాజం కోసం కృషి చేసే కార్యకర్తలలో చర్చ కోసం ….. -1-

ఇటీవల ఒక వివాహానికి హాజరయ్యాను. అతిధులను ఆహ్వానిస్తూ చాలా పెద్ద ఫ్లెక్సీ పెట్టారు. భోజనాల్లో ప్రతివారికీ అరలీటరు మంచినీళ్ళ సీసా ఇచ్చారు. కొద్దిమంది మాత్రమే పూర్తిగా ఆ నీటిని తాగారు. ఎక్కువమంది కొన్ని నీళ్ళను బాటిల్ లోనే వదిలేశారు. మరికొద్దిమంది ఆ బాటిల్ నీళ్ళతోనే చేతులు కడుక్కున్నారు. రెండు రకాల స్వీట్లను ప్లాస్టిక్ కప్పులో ఇచ్చి అందులో ప్లాస్టిక్ స్పూన్ పెట్టారు. ఈ ప్లాస్టి...

READMORE

అన్న సమారాధన చేయాలా?….. చేస్తే ఎలా చేయాలి?

అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా నిన్న ATM సెంటర్ లో అన్న సమారాధన జరిగింది. దీనికి దాదాపు 7,000 మంది భోజనం చేసినట్లుగా చెప్తున్నారు. విస్తరాకులు, ప్లాస్టిక్ గ్లాసులు, వదిలేస...

READMORE

గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో కొన్ని అనుభవాలు – గుణపాఠాలు

మరింత మెరుగైన సమాజం కోసం కృషి చేస్తున్న వ్యక్తులలో, సంస్థలలో చర్చ కోసం….. -2-   గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో కొన్ని అనుభవాలు – గుణపాఠాలు   -డా. దాసరి రామకృష్ణ ప్రసాద...

READMORE

ముత్యాల లక్ష్మి గారికి, పసుపులేటి ధనలక్ష్మి గారికి అభినందనలు

నిన్న మధ్యాహ్నం ముత్యాల చంటి గారు – లక్ష్మి గార్ల కోడలు, పసుపులేటి బుల్లబ్బాయి గారు – ధనలక్ష్మి గార్ల కుమార్తె అయిన ‘జ్యోతి’ శ్రీమంతం కార్యక్రమం డా. రాజ్యలక్ష్మి గారి బజారులోని షాదీఖానాలో జరిగింది. ఈ కార్యక్రమానికి కార్యకర్తలందరినీ ఆహ్వానించినందుకు ధన్యవాదములు.   భోజనాల బల్లపై కాగిత...

READMORE

ఎందుకీ కష్టం వీరికి?

బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని, తద్వారా సుఖపడవచ్చని అందరూ అనుకుంటూ ఉంటారు. ఎవరైనా ఒక పిల్లవాడు చదువులో శ్రద్ధ చూపించక పోతుంటే – “ఏరా మాలాగా మట్టి పిసుక్కుంటావా?” అని కోప్పడటం కద్దు. అంటే సరిగా చదువుకోకపోతే ఉద్యోగం చెయ్యకుండా వ్యవసాయమే చేయాల్సి వస్తుంది అని వారి ఉద్దేశ్యం. శారీరక కష్టం కంటే మేధస్సు ఉపయోగించి చేసే పనులకి మన సంఘంలో విలువ ఎక...

READMORE

మార్చుకోవలసిన మన సంస్కృతి

ఇంట్లో చెత్తను తీసుకువెళ్ళి రోడ్డుపక్కల, డ్రెయిన్లలోను, పంటకాల్వలలోను పడవెయ్యడం ఇప్పటిదాకా ఉన్న మన సంస్కృతి. ఇళ్ళలోను, ఆఫీస్ లలోను చక్కగా మొక్కలు పెట్టుకుని పెంచుకుంటూ వాటి కొమ్మలను కత్తిరించి రోడ్డు మీద పడవెయ్యడం కూడా మనకు ఇప్పటి వరకూ ఉన్న అలవాటే. రోడ్డుపక్కన పెంచిన మొక్కలు పెద్దవయిన తరువాత కరెంటు తీగలలోకి వెళ్లి షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అందుక...

READMORE