1909* వ రోజు...
42 మంది ఆసక్తిగా పాల్గొన్న ఈ ఆదివారం వేకువ 4.00 - 6.28 నిముషాల మధ్య సమయంలో శ్రమదాన వేదికలు గంగులవారిపాలెం మార్గం, ప్రభుత్వ రవాణా సంస్థ ప్రాంగణం....
READMORE42 మంది ఆసక్తిగా పాల్గొన్న ఈ ఆదివారం వేకువ 4.00 - 6.28 నిముషాల మధ్య సమయంలో శ్రమదాన వేదికలు గంగులవారిపాలెం మార్గం, ప్రభుత్వ రవాణా సంస్థ ప్రాంగణం....
READMOREఈ నాటి శుభోదయంలో 3.58 నుండి 6.22 నిముషాల వరకు అవిఘ్నంగా సాగిన గ్రామహిత శ్రమదానంలో వివిధ బాధ్యతలు నిర్వహించిన దార్శనికులు 30 మంది. ...
READMOREగతవారం రోజులుగా చల్లపల్లి తూర్పు చివర నుండి- పడమర దిశలోని పోతురాజు గుడి దాక-2 ½ కి.మీ. దూరం సాగిన స్వచ్చోద్యమ ప్రస్థానం ఈ నాటి వేకువ 4.01 కి నాగాయలంక బాటలోని శ్యామలాంబ గుడి దగ్గర మొదలై 6.15 దాక జరిగింది. హాజరైనది 30 మంది....
READMORE(మానవ జాతి ప్రస్థానంలో మరో కొత్త వెలుగు ప్రసరించిన జాతిపితను మనమే హత్య చేసుకొన్న విషాదకరమైన) జనవరి 30 వ తేదీన ఆయన బాటలో కొంతైనా నడుస్తున్న స్వచ్చ సైనికులు 29 మంది ఉదయం 4.04-నుండి 6.16 నిముషాల దాక బస్ ప్రాంగణం లోపలా, బైట నాగాయలంక దారిలోనూ నిర్వహించిన గ్రామ స్వచ్చోద్యమం విజయవంతమైంది....
READMOREఈ బుధవారం వేకువ 3.58 నుండి 6.26 నిముషాల నడుమ- వరుసగా 4 వ రోజు కూడ బస్ ప్రాంగణం లో నిర్వహింపబడిన స్వచ్చ-శుభ్ర-సుందరీకరణలో పాల్గొన్న కార్యకర్తలు 29 మంది. ...
READMOREవరుసగా 3 వ రోజు కూడ ప్రభుత్వ రవాణా సంస్థ ప్రాంగణంలోనే స్వచ్చ-శుభ్రత అవసరమనిపించి, 4.04-6.16 నిముషాల దాక నిర్వహించిన శ్రమదానంలో 27 మంది పాల్గొన్నారు. ...
READMOREమంచు, చలి కొద్దిగా శాంతించిన ఈ వేకువ 4.05-6.15 నిముషాల నడుమ నిన్నటి శ్రమదాన ప్రదేశమైన రాష్ట్ర రవాణా సంస్థ ప్రాంగణంలోనే కొనసాగిన కృషిలో పాల్గొన్న వారు 30 మంది. ...
READMORE