...

3365* వ రోజు ...

 నిన్నటి ఆగిరిపల్లి ప్రయాణ బడలిక వల్ల ఈ వేకువ సమయాన కార్యకర్తల సంఖ్య తగ్గుతుందనుకొన్నాగాని, ముప్పై ముగ్గురితో ఫరవాలేదనిపించింది. ఐతే ఈ సంఖ్యలో ముగ్గురు పంచాయతి సిబ్బంది, రాష్ట్ర  గవర్నర్ గారు DRK – పద్మావతి గార్లకు పంపిన అహ్వాన పత్రాలందించేందుకు R.I. తూము వేంకటేశ్వరరావు వచ్చారు.          శని...

READMORE
...

3364* వ రోజు ...

 శనివారం (25-1-25) కావడం వల్లనేమోగానీ, “ఆగిరిపల్లి ప్రయాణం వల్ల 20 మందైనా కార్యకర్తలు వస్తారా?” అని శంకించాను గాని కొంచెం వెనకా ముందుగా 33 మంది స్వచ్చ కర్మిష్టులు పెదకళ్ళేపల్లి వీధిని ఆక్రమించారు.           విద్యుత్ ప్రసారం ఐదుంబావుకే నిలిచిపోగా, చాలీచాలని తల దీపాల వెలుగులోనే 2  వీధుల పనులూ 6.05 కు ముగిశాయి. 100...

READMORE
...

3363* వ రోజు ...

      అది 24-1-25 – శుక్రవారం వేకువ 4.20 - 6.22 నడిమి 2 గంటల నిడివికలది; 30 మంది శ్రమ వీరుల పనితనాలు చూపినది; 150 గజాల వీధి పారిశుద్ధ్య సుందరీకృత కార్యక్రమమది: చేసిన వారికీ, చూసిన వారికీ తప్ప - అక్కడి గృహస్తులకు సైతం పట్టనిది; ఐతే - అది ఎందుకంత విశిష్టమైనది? అంటే :           చాల మంది పదేపదే చెప్పేట్లుగా అదొక పిచ్చి మనుషుల గుంపు! వేకువ 3 – 3 ½ కే  లేచి, ఊరికి దూరంగానైనా సరే – మంచైనా, వా...

READMORE
...

3362* వ రోజు ...

  అనుకొంటే - అది వేకువ 4.6 కే P. K.పల్లి - బండ్రేవుకోడు వంతెన ప్రక్క - అట్టల కంపెనీ ఎదుటనే ప్రారంభమయింది! 6.24 కు అసలు బాట 100 గజాల తర్వాత ముందు కుడి రోడ్డుకూ, తరువాత ఎడం వైపుకూ అంటే వాసవీ కల్యాణ మండపం వెనుక రోడ్డుకూ మలుపులు తిరిగి ఆగింది.           పరిమిత కార్యకర్తల సుందరీకరణ బృందం నిన్నటి పని చోట ఏదో లోపం కనపడితే గంటకు పైగా అక్కడే శ్రమించింది. ...

READMORE
...

3361* వ రోజు ...

    బుధవారం (22-1-25) వేకువ 4.18 కే నేటి 24 గురు కార్యకర్తల్లో సగం మంది పెదకళ్లేపల్లి బాటలోని బండ్రేవుకోడు వంతెన దగ్గర హాజరు. కాని, వాళ్ళ శ్రమ ఎక్కువగా ఖర్చయింది మాత్రం బస్ స్టాండుకు తూర్పు దుకాణ సముదాయాల 100 గజాల మేరలోనే!           ఒకటో రెండో టీ - టిఫెన్ల అంగళ్లు మాత్రం 5.30 కే తెరుచుకొన్నాయి గాని, గృహస్తులు మాత్రం వాకిళ్ళో, కిటికీలో తెరచైనా 6....

READMORE
<< < ... 49 50 51 52 [53] 54 55 56 57 ... > >>